Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:36 AM

మాజీ డిఎస్పీ నళిని పి సన్మానించిన బి ఆర్ ఎస్ నాయకులు

మాజీ డిఎస్పీ నళిని పి సన్మానించిన బి ఆర్ ఎస్ నాయకులు

మాజీ డిఎస్పీ నళిని పి సన్మానించిన బి ఆర్ ఎస్ నాయకులు
June 02, 2026 09:17 PM 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్న భువనగిరి కి చెందిన దోమకొండ నళిని ని మంగళవారం భువనగిరి బి ఆర్ ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ వి యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిర్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మహిళా నాయకురాలిగా ముందుండి పోరాటం చేసిన నళిని కి ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. నళిని కి రావాల్సిన ఉద్యోగ బెనిఫిట్స్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి

బి ఆర్ ఎస్ నాయకులు గుజ్జ పవన్, రాళ్ళబండి వనజ వెంకటాచారి, మార్గం సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News