Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 06:42 AM

మైత్రి కుటీర్‌లో తెలంగాణ అవతరణ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన కాలనీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి

మైత్రి కుటీర్‌లో తెలంగాణ అవతరణ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన కాలనీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి

మైత్రి కుటీర్‌లో తెలంగాణ అవతరణ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన కాలనీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి
02-06-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: మండలంలోని లక్ష్మారెడ్డిపాలెం మైత్రి కుటీర్ గేటెడ్ కమ్యూనిటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు ఎడ్ల నరేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాలనీ సెక్రటరీ సుద్దాల ఎల్లయ్య, కోశాధికారి విన్నకోట రామ్మోహన్‌రావు, ఉపాధ్యక్షుడు వీరెల్లి వీరప్రసాద్, కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Sthanikam

మైత్రి కుటీర్‌లో తెలంగాణ అవతరణ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన కాలనీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి

Article Image

హయత్‌నగర్: మండలంలోని లక్ష్మారెడ్డిపాలెం మైత్రి కుటీర్ గేటెడ్ కమ్యూనిటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు ఎడ్ల నరేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాలనీ సెక్రటరీ సుద్దాల ఎల్లయ్య, కోశాధికారి విన్నకోట రామ్మోహన్‌రావు, ఉపాధ్యక్షుడు వీరెల్లి వీరప్రసాద్, కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News