Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:53 AM

మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం

మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం

మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం
17-05-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహిస్తున్న “తాలీమ్-ఎ-హునర్ టాలెంట్ టెస్ట్”కు హాజరవుతున్న మైనారిటీ విద్యార్థుల కోసం ఆదోని నియోజకవర్గం నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

ఆదోని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కె. మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకుడు కె. ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో 150 మంది ముస్లిం విద్యార్థులు, విద్యార్థినులకు బస్సులు, భోజన వసతులు కల్పించారు.

ఈ సందర్భంగా యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు మైనారిటీ నాయకులతో కలిసి విద్యార్థులకు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల విద్యా పురోగతి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు కె.యం.డి. అల్తాఫ్ హుస్సేన్, కర్నూలు పార్లమెంట్ టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అప్సర్ భాషతో పాటు పలువురు మైనారిటీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మైనారిటీ విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం

Article Image

ఆదోని: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహిస్తున్న “తాలీమ్-ఎ-హునర్ టాలెంట్ టెస్ట్”కు హాజరవుతున్న మైనారిటీ విద్యార్థుల కోసం ఆదోని నియోజకవర్గం నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

ఆదోని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కె. మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకుడు కె. ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో 150 మంది ముస్లిం విద్యార్థులు, విద్యార్థినులకు బస్సులు, భోజన వసతులు కల్పించారు.

ఈ సందర్భంగా యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు మైనారిటీ నాయకులతో కలిసి విద్యార్థులకు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల విద్యా పురోగతి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు కె.యం.డి. అల్తాఫ్ హుస్సేన్, కర్నూలు పార్లమెంట్ టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అప్సర్ భాషతో పాటు పలువురు మైనారిటీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News