Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:05 AM

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ద్వేయం.. సర్పంచ్ మల్లేష్

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ద్వేయం.. సర్పంచ్ మల్లేష్

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ద్వేయం..   సర్పంచ్ మల్లేష్
05-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

మహిళాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. గురువారం మండల పరిధిలోనిసంగెం గ్రామంలో శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశాల మేరకు గ్రామంలో మహిళా శక్తి భవనము శంకుస్థాపన D E లింగ నాయక్ తో కలిసి శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ... మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఉచిత బస్సుప్రయాణం , ఉచిత కరెంటు , వడ్డీ లేని రుణాలు ఇలాంటి ఎన్నో స్త్రీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండని అన్నారు. ఈ కార్యక్రమంలో A E మహేష్ , పంచాయతీ కార్యదర్శి కామ్పాటి శేఖర్, ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ, ముత్తయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ పుల్లూరి శ్రీలత, వార్డు మెంబర్ భాగ్యమ్మ, విజయ్ కుమార్ బూబ, మహిళా సంఘం అధ్యక్షురాలు కలకొట్ల నాగమ్మ ,గ్రామ పెద్దలు ఏషమల్ల వెంకన్న, కాకులారం బిక్షం రెడ్డి, జటంగి లింగయ్య ,దుబ్బాక సామెల్ వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సోమయ్య, బాలరాజు, మహేందర్, నరేష్ ,లక్ష్మమ్మ, జ్యోతి ,సోనియా ,ఐలమ్మ, ఎల్లమ్మ, పద్మ ,లక్ష్మమ్మ ,రవి, నాగయ్య, రాములు, యాదయ్య, రాములు, పవన్, ప్రశాంత్, శ్రీను, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ద్వేయం.. సర్పంచ్ మల్లేష్

Article Image

మహిళాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. గురువారం మండల పరిధిలోనిసంగెం గ్రామంలో శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశాల మేరకు గ్రామంలో మహిళా శక్తి భవనము శంకుస్థాపన D E లింగ నాయక్ తో కలిసి శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ... మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఉచిత బస్సుప్రయాణం , ఉచిత కరెంటు , వడ్డీ లేని రుణాలు ఇలాంటి ఎన్నో స్త్రీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండని అన్నారు. ఈ కార్యక్రమంలో A E మహేష్ , పంచాయతీ కార్యదర్శి కామ్పాటి శేఖర్, ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ, ముత్తయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ పుల్లూరి శ్రీలత, వార్డు మెంబర్ భాగ్యమ్మ, విజయ్ కుమార్ బూబ, మహిళా సంఘం అధ్యక్షురాలు కలకొట్ల నాగమ్మ ,గ్రామ పెద్దలు ఏషమల్ల వెంకన్న, కాకులారం బిక్షం రెడ్డి, జటంగి లింగయ్య ,దుబ్బాక సామెల్ వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సోమయ్య, బాలరాజు, మహేందర్, నరేష్ ,లక్ష్మమ్మ, జ్యోతి ,సోనియా ,ఐలమ్మ, ఎల్లమ్మ, పద్మ ,లక్ష్మమ్మ ,రవి, నాగయ్య, రాములు, యాదయ్య, రాములు, పవన్, ప్రశాంత్, శ్రీను, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News