Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:18 PM

మహిళా శక్తితో 9వ వార్డులో కాంగ్రెస్ దూకుడు

మహిళా శక్తితో 9వ వార్డులో కాంగ్రెస్ దూకుడు

మహిళా శక్తితో 9వ వార్డులో కాంగ్రెస్ దూకుడు
February 05, 2026 07:00 PM 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బండారు మంగమ్మ వెంకన్న కి మద్దతుగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , కొప్పుల వేణారెడ్డి ప్రచారం

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 9వ వార్డులోని బలహీన వర్గాల కాలనీలో మహిళా అభ్యర్థి బండారు మంగమ్మ వెంకన్న కి మద్దతుగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బండారు మంగమ్మ వెంకన్న మహిళలు, వృద్ధులు, చిన్నారులతో నేరుగా మాట్లాడుతూ వార్డు సమస్యలను తెలుసుకున్నారు. మహిళల సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి , కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ పేదలు, బడుగు, బలహీన వర్గాల సమస్యలను బాగా అర్థం చేసుకునే నాయకురాలిగా బండారు మంగమ్మ వెంకన్న ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపిందని తెలిపారు. మహిళా అభ్యర్థిని గెలిపిస్తే వార్డు అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు.ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ఈ సంక్షేమ పాలనను కొనసాగించాలంటే 9వ వార్డు మహిళా అభ్యర్థి బండారు మంగమ్మ వెంకన్నకి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News