Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:38 AM

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు
08-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బి కే యం యు) రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జిరాంజీ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ చాట్రాయి మండలం చిన్నంపేటలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలతో కలిసి ఆయన విస్తృత ప్రసారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2005 లో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రద్దుచేసి గాంధీజీని హత్య చేసిన గాడ్సే పేరు వచ్చేలాగా వికసిత్ భారత్ జి రామ్ జి పథకాన్ని తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.జి రాం జి పథకం వల్ల గ్రామీణ పేదలకు ఉపాధి పనులు దక్కకుండా పోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం ఉంటే కేంద్రం 90 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నిధులు కేటాయించేయని, జీ రాం జీ పథకం ద్వారా కేంద్రం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు కేటాయించడం సాధ్యం కానీ పని అని తద్వారా ఉపాధి హామీని గ్రామీణ పేదలకు లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు సంయుక్తంగా ఉపాధి చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాలను గ్రామంలో ఇంటింటికి తిరిగి పేద ప్రజలకు ఇచ్చి విస్తృత ప్రచారాన్ని వ్యవసాయ కార్మికులు చేపట్టారు. ఫిబ్రవరి 9వ తేదీన మండల ఏ పీ ఓ కు వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి కొమ్ము ఆనంద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు తో పాటు వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సి పి ఐ నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ మరియు వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు

Article Image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బి కే యం యు) రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జిరాంజీ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ చాట్రాయి మండలం చిన్నంపేటలో వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలతో కలిసి ఆయన విస్తృత ప్రసారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2005 లో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రద్దుచేసి గాంధీజీని హత్య చేసిన గాడ్సే పేరు వచ్చేలాగా వికసిత్ భారత్ జి రామ్ జి పథకాన్ని తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.జి రాం జి పథకం వల్ల గ్రామీణ పేదలకు ఉపాధి పనులు దక్కకుండా పోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం ఉంటే కేంద్రం 90 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నిధులు కేటాయించేయని, జీ రాం జీ పథకం ద్వారా కేంద్రం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు కేటాయించడం సాధ్యం కానీ పని అని తద్వారా ఉపాధి హామీని గ్రామీణ పేదలకు లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు సంయుక్తంగా ఉపాధి చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ముద్రించిన కరపత్రాలను గ్రామంలో ఇంటింటికి తిరిగి పేద ప్రజలకు ఇచ్చి విస్తృత ప్రచారాన్ని వ్యవసాయ కార్మికులు చేపట్టారు. ఫిబ్రవరి 9వ తేదీన మండల ఏ పీ ఓ కు వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి కొమ్ము ఆనంద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు తో పాటు వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సి పి ఐ నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ మరియు వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News