Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:44 PM

మహాశివరాత్రి వేళ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అధిక ఆదాయం

మహాశివరాత్రి వేళ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అధిక ఆదాయం

మహాశివరాత్రి వేళ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అధిక ఆదాయం
February 17, 2026 05:49 PM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గత ఏడాదితో పోలిస్తే లక్షా నలభై నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయల పెరుగుదల

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం: కూసుమంచి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా నమోదైంది. ఈ సందర్భంగా దేవస్థానానికి గణనీయమైన ఆదాయం లభించినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దేవస్థాన ఆదాయం ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు పెరిగినట్లు వెల్లడించారు. భక్తుల విరాళాలు, ప్రత్యేక దర్శనాలు, అర్చనలు, ప్రసాదాల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. మహాశివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడగా, వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన పరిసరాలు శివనామస్మరణతో మార్మోగాయి.

ఇట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ, కూసుమంచి గ్రామం అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News