Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:45 PM

మహాశివరాత్రి జాతరకు ఎంపీకి ఆహ్వానం పిలుపు

మహాశివరాత్రి జాతరకు ఎంపీకి ఆహ్వానం పిలుపు

మహాశివరాత్రి జాతరకు ఎంపీకి ఆహ్వానం పిలుపు
February 10, 2026 04:10 PM 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బిచ్కుంద మఠం పీఠాధిపతి సోమయ్యప్ప మహారాజ్ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న జాతర కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్‌కు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా నారాయణాఖేడ్ నియోజకవర్గం, ఖేడ్ మున్సిపల్ పరిధిలోని జహీరాబాద్‌లో ఉన్న ఎంపీ స్వగృహంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ శెట్కార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శెట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బిచ్కుంద మఠంలో నిర్వహించనున్న జాతర కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరగనున్న నేపథ్యంలో ఈ ఆహ్వానం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ సందర్భంగా జగదీష్, మాణిక్ రావు పటేల్, భాను గౌడ్, సాయి చరణ్, దత్తు రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత శోభాయమానంగా చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News