Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:47 PM

మహాశివరాత్రి జాతరకు ఎంపీకి ఆహ్వానం పిలుపు

మహాశివరాత్రి జాతరకు ఎంపీకి ఆహ్వానం పిలుపు

మహాశివరాత్రి జాతరకు ఎంపీకి ఆహ్వానం పిలుపు
February 10, 2026 04:10 PM 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బిచ్కుంద మఠం పీఠాధిపతి సోమయ్యప్ప మహారాజ్ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న జాతర కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్‌కు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా నారాయణాఖేడ్ నియోజకవర్గం, ఖేడ్ మున్సిపల్ పరిధిలోని జహీరాబాద్‌లో ఉన్న ఎంపీ స్వగృహంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ శెట్కార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శెట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బిచ్కుంద మఠంలో నిర్వహించనున్న జాతర కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరగనున్న నేపథ్యంలో ఈ ఆహ్వానం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ సందర్భంగా జగదీష్, మాణిక్ రావు పటేల్, భాను గౌడ్, సాయి చరణ్, దత్తు రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత శోభాయమానంగా చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News