Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:54 AM

మహాశివరాత్రి జాతరకు ఎంపీకి ఆహ్వానం పిలుపు

మహాశివరాత్రి జాతరకు ఎంపీకి ఆహ్వానం పిలుపు

మహాశివరాత్రి జాతరకు ఎంపీకి ఆహ్వానం పిలుపు
February 10, 2026 04:10 PM 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బిచ్కుంద మఠం పీఠాధిపతి సోమయ్యప్ప మహారాజ్ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న జాతర కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్‌కు ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా నారాయణాఖేడ్ నియోజకవర్గం, ఖేడ్ మున్సిపల్ పరిధిలోని జహీరాబాద్‌లో ఉన్న ఎంపీ స్వగృహంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ శెట్కార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శెట్కార్, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బిచ్కుంద మఠంలో నిర్వహించనున్న జాతర కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరగనున్న నేపథ్యంలో ఈ ఆహ్వానం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ సందర్భంగా జగదీష్, మాణిక్ రావు పటేల్, భాను గౌడ్, సాయి చరణ్, దత్తు రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత శోభాయమానంగా చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News