Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:43 PM

మద్యం మత్తులో పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ రైతు మృతి

మద్యం మత్తులో పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ రైతు మృతి

మద్యం మత్తులో పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ రైతు మృతి
March 29, 2026 09:15 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చౌకన్పల్లి గ్రామానికి చెందిన కుర్మ గణపతి (33), తండ్రి మారుతి, వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా గణపతి మద్యానికి బానిసయ్యాడు. రోజూలాగే మద్యం సేవించిన అతను, మత్తులో తన మేకల షెడ్డు వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పురుగుల మందును సేవించాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆయన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి క్షీణించి, 29.03.2026 తేదీన తెల్లవారుజామున 04:51 గంటలకు గణపతి మృతి చెంద

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News