Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:50 PM

మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళేవారికి కఠిన హెచ్చరిక

మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళేవారికి కఠిన హెచ్చరిక

మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళేవారికి కఠిన హెచ్చరిక
January 05, 2026 06:32 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :ఇటీవల యువతలో చిన్నపెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్లడం, మాటలు చెప్పి వెంట పడడం, చివరకు తీసుకెళ్ళే ప్రయత్నాలు పెరుగుతున్నాయి.ఇలాంటి చర్యలు పిల్లల భవిష్యత్తుకు ఘాతుకరమైన నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి హెచ్చరిస్తున్నారు,ఎవరైనా మైనర్ అమ్మాయిని తీసుకెళ్లినా లేదా తీసుకెళ్లేందుకు సహకరించినా పోకో చట్టం ప్రకారం 14 ఏళ్ల నుండి యావజీవ శిక్ష తప్పదు. ఈ చట్టం కేవలం తీసుకెళ్లడాన్ని మాత్రమే కాక, సహకరించడం, ప్రేరేపించడం కూడా కవర్ చేస్తుంది.తల్లిదండ్రులు పిల్లలపై మరింత శ్రద్ధ చూపాలి. ఫోన్లు, చాటింగ్, సామాజిక సంబంధాలు అన్నీ గమనిస్తూ, ప్రమాదం జరిగే అవకాశాలను తగ్గించాలి. యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News