Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:50 PM

మేడికుంద గ్రామ పంచాయతీ పాలకవర్గ తొలి సమావేశం

మేడికుంద గ్రామ పంచాయతీ పాలకవర్గ తొలి సమావేశం

మేడికుంద గ్రామ పంచాయతీ పాలకవర్గ తొలి సమావేశం
January 08, 2026 07:27 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల పరిధిలో ని

మేడికుంద గ్రామ పంచాయతీకి 2025 సంవత్సరంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్రీమతి నాలచెరు చంద్రకళ, గ్రామ కార్యదర్శి కే.చరణ్ రాజ్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు తొలి పాలకవర్గ (బాడీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంచినీటి సరఫరా, పారిశుద్యం, నర్సరీ నిర్వహణ, విద్యుత్ సమస్యలు, నిరుపయోగ చెట్ల తొలగింపు, నల్లాలకు మూతలు ఏర్పాటు, బోర్ మోటార్ల సంరక్షణ, నీళ్లు వదిలే పనిమనిషి నియామకం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి అవసరమైన తీర్మానాలు చేశారు. గ్రామాభివృద్ధికి అందరి సహకారంతో పనిచేస్తామని సర్పంచ్ నాలచెరు చంద్రకళ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News