Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 12:13 AM

మార్డి గ్రామ నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ అండ

మార్డి గ్రామ నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ అండ

మార్డి గ్రామ నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ అండ
January 07, 2026 08:05 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నిత్యం నిరుపేదలకు సేవలందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటింది. కల్హేర్ మండలం మార్డి గ్రామానికి చెందిన పడమటి మరియమ్మ ఇటీవల మృతి చెందడంతో, ఆమె కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి వచ్చింది.ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే స్పందించిన మచ్చేందర్, జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి నెలకు సరిపడే నిత్యవసర సరుకులను అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఆయన, భవిష్యత్తులో కూడా ఫౌండేషన్ తరఫున సహాయ సహకారాలు కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News