Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:11 AM

మార్డి గ్రామ నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ అండ

మార్డి గ్రామ నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ అండ

మార్డి గ్రామ నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ అండ
07-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నిత్యం నిరుపేదలకు సేవలందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటింది. కల్హేర్ మండలం మార్డి గ్రామానికి చెందిన పడమటి మరియమ్మ ఇటీవల మృతి చెందడంతో, ఆమె కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి వచ్చింది.ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే స్పందించిన మచ్చేందర్, జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి నెలకు సరిపడే నిత్యవసర సరుకులను అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఆయన, భవిష్యత్తులో కూడా ఫౌండేషన్ తరఫున సహాయ సహకారాలు కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

మార్డి గ్రామ నిరుపేద కుటుంబానికి జీఎంఆర్ ఫౌండేషన్ అండ

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నిత్యం నిరుపేదలకు సేవలందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటింది. కల్హేర్ మండలం మార్డి గ్రామానికి చెందిన పడమటి మరియమ్మ ఇటీవల మృతి చెందడంతో, ఆమె కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి వచ్చింది.ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే స్పందించిన మచ్చేందర్, జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి నెలకు సరిపడే నిత్యవసర సరుకులను అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఆయన, భవిష్యత్తులో కూడా ఫౌండేషన్ తరఫున సహాయ సహకారాలు కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ నాయకులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News