Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లోక్ అదాలత్‌తో కేసుల పరిష్కారం సులువు: ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 09:14 PM

లోక్ అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం – 545 కేసులు రాజీతో ముగింపు

లోక్ అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం – 545 కేసులు రాజీతో ముగింపు

లోక్ అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం – 545 కేసులు రాజీతో ముగింపు
March 28, 2026 07:16 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ మొత్తం 545 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించినట్లు కోర్టు జడ్జి మంథని శ్రీధర్ తెలిపారు. ప్రజలు తమ వివాదాలను త్వరితగతిన, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కోర్టులపై భారాన్ని తగ్గించడం, పరస్పర అంగీకారంతో సమస్యలకు శాంతియుత పరిష్కారం కనుగొనడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. కక్షిదారులు రాజీమార్గాన్ని ఎంచుకొని తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, సిఐలు, ఎస్సైలు, సంబంధిత అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News