PRINT TIME: April 09, 2026 09:39 PM
లంచం తీసుకుంటూ ఇద్దరు ఎస్ఐలు పట్టుబాటు
లంచం తీసుకుంటూ ఇద్దరు ఎస్ఐలు పట్టుబాటు
March 09, 2026 06:21 PM
28 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
హైదరాబాద్: లంచం తీసుకుంటూ ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐలు బాబునాయక్, ప్రమోద్ ఒక నిందితుడికి 41 నోటీసులు ఇవ్వడానికి ఫిర్యాదుదారుడి నుండి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశారు.
బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు ఉచ్చుపన్ని లంచం తీసుకుంటున్న సమయంలో ఎస్ఐలను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి