Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:45 PM

లింగారెడ్డిగూడెంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం

లింగారెడ్డిగూడెంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం

లింగారెడ్డిగూడెంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం
May 20, 2026 07:57 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దివిస్ యాజమాన్యాన్ని అభినందించిన చైర్మన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం 1వ వార్డులో దివిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రజల సౌకర్యార్థం రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసిన దివిస్ యాజమాన్యాన్ని అభినందించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ఎంతో అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, దివిస్ ప్రతినిధులు కిషోర్, గోపి, మాజీ కౌన్సిలర్ కొరగోని లింగస్వామి, ఎస్. వెంకట్ రెడ్డి, ఎస్. యాదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నల్ల పర్వతాలు యాదవ్, ఈశ్వర్ గౌడ్, ఊదరి యాదయ్య, భగవంతు రెడ్డి, గణేష్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News