Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:01 AM

లింగారెడ్డిగూడెంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం

లింగారెడ్డిగూడెంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం

లింగారెడ్డిగూడెంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం
20-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దివిస్ యాజమాన్యాన్ని అభినందించిన చైర్మన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం 1వ వార్డులో దివిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రజల సౌకర్యార్థం రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసిన దివిస్ యాజమాన్యాన్ని అభినందించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ఎంతో అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, దివిస్ ప్రతినిధులు కిషోర్, గోపి, మాజీ కౌన్సిలర్ కొరగోని లింగస్వామి, ఎస్. వెంకట్ రెడ్డి, ఎస్. యాదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నల్ల పర్వతాలు యాదవ్, ఈశ్వర్ గౌడ్, ఊదరి యాదయ్య, భగవంతు రెడ్డి, గణేష్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లింగారెడ్డిగూడెంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం

Article Image

దివిస్ యాజమాన్యాన్ని అభినందించిన చైర్మన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం 1వ వార్డులో దివిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రజల సౌకర్యార్థం రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసిన దివిస్ యాజమాన్యాన్ని అభినందించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ఎంతో అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, దివిస్ ప్రతినిధులు కిషోర్, గోపి, మాజీ కౌన్సిలర్ కొరగోని లింగస్వామి, ఎస్. వెంకట్ రెడ్డి, ఎస్. యాదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నల్ల పర్వతాలు యాదవ్, ఈశ్వర్ గౌడ్, ఊదరి యాదయ్య, భగవంతు రెడ్డి, గణేష్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News