Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌గా టి.ఎల్. సంగీత పదవీ బాధ్యతలు స్వీకారం పర్యాటక పటంలో పెనుకొండ – అభివృద్ధి పనులు వేగం కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం பதவியேற்கும் முன்பே விஜய் அதிரடி தீர்மானம்! డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 06, 2026 07:03 PM

లింగారెడ్డిగూడెంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

లింగారెడ్డిగూడెంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

లింగారెడ్డిగూడెంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
May 06, 2026 05:53 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

లింగారెడ్డి గూడెం గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన గృహాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఒకటవ వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి చేతుల మీదుగా బోదుల కౌసల్య నరసింహకు మంజూరైన ఇల్లు ప్రారంభోత్సవం జరిగింది.ఈ సందర్భంగా లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒకటవ వార్డ్ అధ్యక్షుడు సురకంటి వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు ఊదరి యాదయ్య, బొమ్మిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆరుట్ల యాదయ్య, హౌసింగ్ ఏఈ కళ్యాణి, వార్డు ఆఫీసర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News