Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 03:23 PM

లింగారెడ్డిగూడెంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

లింగారెడ్డిగూడెంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

లింగారెడ్డిగూడెంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
May 06, 2026 05:53 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

లింగారెడ్డి గూడెం గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన గృహాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఒకటవ వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి చేతుల మీదుగా బోదుల కౌసల్య నరసింహకు మంజూరైన ఇల్లు ప్రారంభోత్సవం జరిగింది.ఈ సందర్భంగా లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒకటవ వార్డ్ అధ్యక్షుడు సురకంటి వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు ఊదరి యాదయ్య, బొమ్మిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆరుట్ల యాదయ్య, హౌసింగ్ ఏఈ కళ్యాణి, వార్డు ఆఫీసర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News