Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:57 PM

లింగపాలెం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సస్పెండ్

లింగపాలెం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సస్పెండ్

లింగపాలెం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సస్పెండ్
January 21, 2026 12:39 AM 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

లింగపాలెం జనవరి 20(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా లింగపాలెం మండల కేంద్రం తంతి తపాలా శాఖ లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సుబ్బారావు డిపాజిట్ దార్ల వద్ద చేతివాటం,ఖాతాదారుల నగదును మాయం చేసిన బి పి యం సుబ్బారావు, అధికారుల తనిఖీల్లో బయటపడిన మరికొన్ని లావాదేవీలు, సుమారు ఆరు లక్షల నగదును అధికారుల సమక్షంలొ తిరిగి ఖాతాదారులకు చెల్లించిన సుబ్బారావు, విధుల నుండి సస్పెండ్ చేసిన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ చంద్రశేఖర్.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News