Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:44 AM

లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ

లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ

లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో  వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ
04-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో వేసవి కాలంలో తీవ్రమైన ఎండ తాకిడిని దృష్టిలో ఉంచుకుని వీధి వ్యాపారులకు ఉపశమనం కలిగించేలా లైన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు ముఖ్య అతిథులుగా పాల్గొని వ్యాపారులకు గొడుగులను అందజేశారు.జిల్లా జిఎంటి కోఆర్డినేటర్ MJF Ln గుడిపూడి వెంకటేశ్వరరావు సహకారంతో ముఖ్యంగా కూరగాయల వ్యాపారులకు ఈ గొడుగులను పంపిణీ చేయడం జరిగింది. వేసవి కాలంలో రోడ్లపై వ్యాపారం చేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రేగులగడ్డ నర్సింహా గౌడ్,ట్రెజరర్ కొల్లోజు శ్రీకాంత్, లయన్స్ సభ్యులు మరియు కౌన్సిలర్లు కోనేటి ఎల్లయ్య, ఏర్పుల పరమేష్, పెందోట రవింద్రచారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.

Sthanikam

లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగుల పంపిణీ

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో వేసవి కాలంలో తీవ్రమైన ఎండ తాకిడిని దృష్టిలో ఉంచుకుని వీధి వ్యాపారులకు ఉపశమనం కలిగించేలా లైన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు ముఖ్య అతిథులుగా పాల్గొని వ్యాపారులకు గొడుగులను అందజేశారు.జిల్లా జిఎంటి కోఆర్డినేటర్ MJF Ln గుడిపూడి వెంకటేశ్వరరావు సహకారంతో ముఖ్యంగా కూరగాయల వ్యాపారులకు ఈ గొడుగులను పంపిణీ చేయడం జరిగింది. వేసవి కాలంలో రోడ్లపై వ్యాపారం చేసే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రేగులగడ్డ నర్సింహా గౌడ్,ట్రెజరర్ కొల్లోజు శ్రీకాంత్, లయన్స్ సభ్యులు మరియు కౌన్సిలర్లు కోనేటి ఎల్లయ్య, ఏర్పుల పరమేష్, పెందోట రవింద్రచారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News