PRINT TIME: July 11, 2026 04:03 AM
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
May 24, 2026 05:59 PM
14 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
కోదాడ పట్టణ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, ఆరుగురికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి