Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:12 AM

లారీ డ్రైవర్ కు గుండెపోటు రోడ్డుపైనె మృతి

లారీ డ్రైవర్ కు గుండెపోటు రోడ్డుపైనె మృతి

లారీ డ్రైవర్ కు గుండెపోటు రోడ్డుపైనె  మృతి
January 24, 2026 05:55 PM 219 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎండి నాసిర్ సన్నాఫ్ ఉస్మాన్ (61) అనే లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో చోటుచేసుకుంది.

సొంత లారీ కంటైనర్‌తో ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఎండి నాసిర్, మార్గమధ్యంలో చిట్యాల మండల పరిధిలోని గుండ్రంపల్లి గ్రామ శివారులో ఉన్న జేబి వెంచర్ వద్దకు రాగానే ఛాతిలో నొప్పి వస్తోందని తన కూతురు గులాబ్ షాన్‌కు ఫోన్ ద్వారా తెలిపాడు. అనంతరం లారీని రోడ్డు పక్కకు ఆపి విశ్రాంతి తీసుకుంటుండగా, స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పరిశీలించగా, అప్పటికే గుండెపోటుతో నాసిర్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మృతుని కూతురు గులాబ్ షాన్ ఫిర్యాదు చేయగా, చిట్యాల ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News