Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:18 PM

లక్ష్మాపూర్‌లో మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపిన

లక్ష్మాపూర్‌లో మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపిన

లక్ష్మాపూర్‌లో మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపిన
January 13, 2026 06:23 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్,బిఆర్ఎస్ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:పెద్ద శంకరంపేట్ మండలం లక్ష్మాపూర్ గ్రామ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ సోదరుడు ఆకుల ప్రభాకర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ మృతుని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కఠిన సమయంలో ధైర్యంగా ఉండాలని చెప్పడంతో పాటు కొంత ఆర్థిక సహాయాన్ని అందించి మానవీయత చాటుకున్నారు. కుటుంబానికి పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో మచ్చేందర్‌తో పాటు ర్యాలమడుగు మాజీ ఎంపిటిసి అంర్య నాయక్, నమ్లిమేట్ మాజీ సర్పంచ్ సత్యపాల్ రెడ్డి, కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుఱ్ఱపు జ్ఞానేశ్వర్, బసవరాజు పటేల్, మార్డి బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు కర్ణం రాజు, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కార్తీక్, హన్మండ్లు, ప్రభాకర్, పుండరికం, బాలరాజు, రాజు, సంగమేశ్, యాదగిరి, బాలరాజు ప్రభాకర్, కృష్ణమూర్తి, హన్మంతు, గంగారాం, కిషన్, లక్ష్మియా, బేతయ్య, సాయిలు, వెంకట్, శ్రీను, రాజులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా మృతుని కుటుంబానికి అండగా ఉన్నామని, కష్టసమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసి నిలుస్తారని నాయకులు తెలిపారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News