PRINT TIME: May 01, 2026 10:21 PM
లక్ష్మాపురంలో సిపిఎం ఆధ్వర్యంలో మే డే వేడుకలు
లక్ష్మాపురంలో సిపిఎం ఆధ్వర్యంలో మే డే వేడుకలు
May 01, 2026 08:54 PM
31 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మే డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి కార్మికుల ఐక్యతను చాటారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకుడు నీలా ఐలయ్య మాట్లాడుతూ శ్రమ దోపిడీకి గురయ్యే కార్మికుల పక్షాన ఎర్రజెండా ఎప్పుడూ నిలుస్తుందని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగుతాయని, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో వేముల పాపయ్య, ఆరూరి గోపాలు, నీల మల్లేశం, భాష, పాక మహేష్, ప్రజ్జురి అంజయ్య, నీల మహేష్ తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి