Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:13 AM

లక్ష్మాపురంలో సిపిఎం ఆధ్వర్యంలో మే డే వేడుకలు

లక్ష్మాపురంలో సిపిఎం ఆధ్వర్యంలో మే డే వేడుకలు

లక్ష్మాపురంలో సిపిఎం ఆధ్వర్యంలో మే డే వేడుకలు
01-05-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మే డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి కార్మికుల ఐక్యతను చాటారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకుడు నీలా ఐలయ్య మాట్లాడుతూ శ్రమ దోపిడీకి గురయ్యే కార్మికుల పక్షాన ఎర్రజెండా ఎప్పుడూ నిలుస్తుందని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగుతాయని, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో వేముల పాపయ్య, ఆరూరి గోపాలు, నీల మల్లేశం, భాష, పాక మహేష్, ప్రజ్జురి అంజయ్య, నీల మహేష్ తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

లక్ష్మాపురంలో సిపిఎం ఆధ్వర్యంలో మే డే వేడుకలు

Article Image

రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మే డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి కార్మికుల ఐక్యతను చాటారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకుడు నీలా ఐలయ్య మాట్లాడుతూ శ్రమ దోపిడీకి గురయ్యే కార్మికుల పక్షాన ఎర్రజెండా ఎప్పుడూ నిలుస్తుందని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగుతాయని, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో వేముల పాపయ్య, ఆరూరి గోపాలు, నీల మల్లేశం, భాష, పాక మహేష్, ప్రజ్జురి అంజయ్య, నీల మహేష్ తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News