క్షయరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
క్షయరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
Komidala Mahender reddy
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని డిఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్ తెలిపారు.
చిట్యాల మండలం వెలిమినేడు లో గల
ప్రాథమిక ఆరోగ్యఉప కేంద్రంలో జిల్లా క్షయ నివారణ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ ఏఐ చెస్ట్ ఎక్స్ రే స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్ ను జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ జిల్లా క్షయ నివారణ అధికారి, డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి వెలిమినేడు గ్రామ సర్పంచ్ బొంతల చంద్రా రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ క్షయ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపు లను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టీవీ సూపర్వైజర్లు అజయ్ సైదులు వైద్యాధికారులు సమీముద్దీన్ ఉబ్బు నరసింహ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి