Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:14 PM

కోనపురి లక్ష్మమ్మకు ఘన నివాళులు

కోనపురి లక్ష్మమ్మకు ఘన నివాళులు

కోనపురి లక్ష్మమ్మకు ఘన నివాళులు
February 09, 2026 07:50 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ స్థానికం ప్రతినిధి:

వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు నేత,బిఆర్ఎస్ పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొనపురి సాంబశివుడు,కొనపురి

రాములు మాతృమూర్తి కొనపురి లక్ష్మమ్మ,ఆదివారం మృతి చెందడంతో సోమవారం ఆమె మృతదేహానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఉద్యమ నాయకులు చెరుకు సుధాకర్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డిలు హాజరై ఆమె మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అంతిమయాత్ర పూర్తయ్యేంత వరకు వేముల పుష్ప,సుక్క రామనర్సయ్య ఆధ్వర్యంలో కళాకారులు ఆటపాటలతో ఊరేగింపుగా వెళ్లారు.ఈ కార్యక్రమంలో క్రాంతి దళ్ అధ్యక్షుడు పృద్వి,మొగుళ్ళ శ్రీనివాస్ సంగిశెట్టి క్రిస్టఫర్,పడమటి దామోదర్ రెడ్డి,తుమ్మల వెంకటరెడ్డి,కొమురెల్లి సంజీవరెడ్డి,అయోధ్య, కోనపురి కవిత,స్వర్ణలత,నారి మల్లేష్,నారీ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News