Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి పాఠశాలలో ఘనంగా బోనాలు, వరలక్ష్మి వ్రతం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 05:46 PM

కోనపురి లక్ష్మమ్మకు ఘన నివాళులు

కోనపురి లక్ష్మమ్మకు ఘన నివాళులు

కోనపురి లక్ష్మమ్మకు ఘన నివాళులు
09-02-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ స్థానికం ప్రతినిధి:

వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు నేత,బిఆర్ఎస్ పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొనపురి సాంబశివుడు,కొనపురి

రాములు మాతృమూర్తి కొనపురి లక్ష్మమ్మ,ఆదివారం మృతి చెందడంతో సోమవారం ఆమె మృతదేహానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఉద్యమ నాయకులు చెరుకు సుధాకర్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డిలు హాజరై ఆమె మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అంతిమయాత్ర పూర్తయ్యేంత వరకు వేముల పుష్ప,సుక్క రామనర్సయ్య ఆధ్వర్యంలో కళాకారులు ఆటపాటలతో ఊరేగింపుగా వెళ్లారు.ఈ కార్యక్రమంలో క్రాంతి దళ్ అధ్యక్షుడు పృద్వి,మొగుళ్ళ శ్రీనివాస్ సంగిశెట్టి క్రిస్టఫర్,పడమటి దామోదర్ రెడ్డి,తుమ్మల వెంకటరెడ్డి,కొమురెల్లి సంజీవరెడ్డి,అయోధ్య, కోనపురి కవిత,స్వర్ణలత,నారి మల్లేష్,నారీ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కోనపురి లక్ష్మమ్మకు ఘన నివాళులు

Article Image

వలిగొండ స్థానికం ప్రతినిధి:

వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు నేత,బిఆర్ఎస్ పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొనపురి సాంబశివుడు,కొనపురి

రాములు మాతృమూర్తి కొనపురి లక్ష్మమ్మ,ఆదివారం మృతి చెందడంతో సోమవారం ఆమె మృతదేహానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఉద్యమ నాయకులు చెరుకు సుధాకర్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డిలు హాజరై ఆమె మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అంతిమయాత్ర పూర్తయ్యేంత వరకు వేముల పుష్ప,సుక్క రామనర్సయ్య ఆధ్వర్యంలో కళాకారులు ఆటపాటలతో ఊరేగింపుగా వెళ్లారు.ఈ కార్యక్రమంలో క్రాంతి దళ్ అధ్యక్షుడు పృద్వి,మొగుళ్ళ శ్రీనివాస్ సంగిశెట్టి క్రిస్టఫర్,పడమటి దామోదర్ రెడ్డి,తుమ్మల వెంకటరెడ్డి,కొమురెల్లి సంజీవరెడ్డి,అయోధ్య, కోనపురి కవిత,స్వర్ణలత,నారి మల్లేష్,నారీ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News