Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:23 PM

కోడిపందాలు వద్దు క్రీడా పోటీలే ముద్దు తిరువూరు సీఐ గిరిబాబు

కోడిపందాలు వద్దు క్రీడా పోటీలే ముద్దు తిరువూరు సీఐ గిరిబాబు

కోడిపందాలు వద్దు క్రీడా పోటీలే ముద్దు తిరువూరు సీఐ గిరిబాబు
January 11, 2026 08:27 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏ.కొండూరు స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ. కొండూరులో సంక్రాత్రి సంబరాల సందర్భంగా క్రికెట్ పోటీలను ప్రారంభించిన తిరువూరు సిఐ కె.గిరి బాబు, ఎస్సై జి. మహాలక్ష్మణుడు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డిసిపి లక్ష్మీనారాయణ, ఏసిపి వై ప్రసాదరావు ఆదేశాల మేరకు క్రీడా పోటీలు ప్రారంభించారు. సాంప్రదాయ క్రీడలకే యువత ప్రాధాన్యత నివ్వాలని కోడిపందాల వంటి వాటికి యువత దూరంగా ఉండాలని కోరారు. అనంతరం క్రికెట్ పోటీల్లో పాల్గొని క్రీడాకారులకు ఉత్సాహపరిచారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News