Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:39 AM

కోదాడ యువతికి ఓయూ డాక్టరేట్ పట్టా

కోదాడ యువతికి ఓయూ డాక్టరేట్ పట్టా

కోదాడ యువతికి ఓయూ డాక్టరేట్ పట్టా
15-03-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ యువతికి ఓయూ డాక్టరేట్ పట్టా

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామానికి కి చెందిన, శ్రీ కాలతిరిపి పాపయ్య, అంజమ్మ ల కుమార్తే కాలతిరిపి శివ కళ్యాణి కి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది.. ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం లోని ప్రొఫెసర్ నాయుడు అశోక్ సార్ పర్యవేక్షణలో " హోంలెస్ ఇన్ హోమ్ ల్యాండ్: మాపింగ్ అండ్ సిటిజన్ షిప్ రైట్స్ ఏ కంప్రెహేన్సివ్ స్టడీ ఆన్ ఆదివాసీ ఇంటర్నల్లి డిస్ప్లేసుడ్ పీపుల్ ఇన్ తెలంగాణ" అనే అంశం పై శివ కల్యాణి చేసిన పరిశోధనకు గాను ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది..అందుకు ఆమె తల్లిదండ్రులు అయిన శ్రీ కాలతిరిపి పాపయ్య, అంజమ్మ గార్లు మరియు అన్నయ్యలు రాజశేఖర్, నాగమల్లేష్ లు ఆమెకి అండగా ఉండి ప్రోత్సహించారు అని ఆమే చెప్పుకొచ్చారు... అందుకు ఆమే తల్లితండ్రులు అయిన శ్రీ కాలతిరిపి పాపయ్య, అంజమ్మ గార్లకు మరియు అన్నయ్యలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ..

ప్రభుత్వ ఉద్యోగం సాధించి సమాజానికి సేవ చేస్తాను అని ఆమే తెలియజేశారు...

Sthanikam

కోదాడ యువతికి ఓయూ డాక్టరేట్ పట్టా

Article Image

కోదాడ యువతికి ఓయూ డాక్టరేట్ పట్టా

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామానికి కి చెందిన, శ్రీ కాలతిరిపి పాపయ్య, అంజమ్మ ల కుమార్తే కాలతిరిపి శివ కళ్యాణి కి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది.. ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం లోని ప్రొఫెసర్ నాయుడు అశోక్ సార్ పర్యవేక్షణలో " హోంలెస్ ఇన్ హోమ్ ల్యాండ్: మాపింగ్ అండ్ సిటిజన్ షిప్ రైట్స్ ఏ కంప్రెహేన్సివ్ స్టడీ ఆన్ ఆదివాసీ ఇంటర్నల్లి డిస్ప్లేసుడ్ పీపుల్ ఇన్ తెలంగాణ" అనే అంశం పై శివ కల్యాణి చేసిన పరిశోధనకు గాను ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది..అందుకు ఆమె తల్లిదండ్రులు అయిన శ్రీ కాలతిరిపి పాపయ్య, అంజమ్మ గార్లు మరియు అన్నయ్యలు రాజశేఖర్, నాగమల్లేష్ లు ఆమెకి అండగా ఉండి ప్రోత్సహించారు అని ఆమే చెప్పుకొచ్చారు... అందుకు ఆమే తల్లితండ్రులు అయిన శ్రీ కాలతిరిపి పాపయ్య, అంజమ్మ గార్లకు మరియు అన్నయ్యలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ..

ప్రభుత్వ ఉద్యోగం సాధించి సమాజానికి సేవ చేస్తాను అని ఆమే తెలియజేశారు...

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News