Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రూ.10 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 16, 2026 10:37 AM

కోదాడ లో పోస్టాఫీస్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

కోదాడ లో పోస్టాఫీస్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

కోదాడ లో పోస్టాఫీస్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి
May 16, 2026 07:55 AM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు సుబ్బారావు, కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను గుంటూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి, కోదాడ పోస్టాఫీస్ భవన నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని వినతిపత్రం సమర్పించారు. కోదాడ పట్టణ నడిబొడ్డున ఉన్న పోస్టాఫీస్ స్థలం దశాబ్దాలుగా ఖాళీగా ఉండి అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News