Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:25 PM

కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో

కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో

కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో
11-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి 20వేల రూపాయల ఆర్థిక సహకారం

ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి

స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్

మోటకొండూరు మండలం నాంచారిపేట (తుంబాయి) గ్రామస్తులు అందరం కలిసి మల్లికార్జున స్వామి,బ్రమరాంబిక అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం కొరకు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని నాంచారిపేట మధిరే (తుంబాయి )గ్రామంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్ల నూతన గుడి నిర్మాణం,త్వరలో కళ్యాణోత్సవ కార్యక్రమం ఉండగా కళ్యాణ మహోత్సవానికి ,గుడి నిర్మాణానికి తుంబాయి గ్రామస్తులకు శశిధర్ రెడ్డి పౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి (20.116) రూపాయలు కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ తరపున విరాళం అందజేశారు.ఈ కార్యక్రమంలో కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కంది అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్వేతా రెడ్డి,తారారెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,

Sthanikam

కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో

Article Image

మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి 20వేల రూపాయల ఆర్థిక సహకారం

ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి

స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్

మోటకొండూరు మండలం నాంచారిపేట (తుంబాయి) గ్రామస్తులు అందరం కలిసి మల్లికార్జున స్వామి,బ్రమరాంబిక అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం కొరకు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని నాంచారిపేట మధిరే (తుంబాయి )గ్రామంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్ల నూతన గుడి నిర్మాణం,త్వరలో కళ్యాణోత్సవ కార్యక్రమం ఉండగా కళ్యాణ మహోత్సవానికి ,గుడి నిర్మాణానికి తుంబాయి గ్రామస్తులకు శశిధర్ రెడ్డి పౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి (20.116) రూపాయలు కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ తరపున విరాళం అందజేశారు.ఈ కార్యక్రమంలో కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కంది అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్వేతా రెడ్డి,తారారెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News