కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో
కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో
Sthanikam District Staff Reporter
మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి 20వేల రూపాయల ఆర్థిక సహకారం
ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి
స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్
మోటకొండూరు మండలం నాంచారిపేట (తుంబాయి) గ్రామస్తులు అందరం కలిసి మల్లికార్జున స్వామి,బ్రమరాంబిక అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం కొరకు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని నాంచారిపేట మధిరే (తుంబాయి )గ్రామంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవార్ల నూతన గుడి నిర్మాణం,త్వరలో కళ్యాణోత్సవ కార్యక్రమం ఉండగా కళ్యాణ మహోత్సవానికి ,గుడి నిర్మాణానికి తుంబాయి గ్రామస్తులకు శశిధర్ రెడ్డి పౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి (20.116) రూపాయలు కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ తరపున విరాళం అందజేశారు.ఈ కార్యక్రమంలో కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కంది అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్వేతా రెడ్డి,తారారెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి