Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:10 AM

కంచనపల్లి గ్రామం లో ఓటర్ల ప్రతిజ్ఞ.

కంచనపల్లి గ్రామం లో ఓటర్ల ప్రతిజ్ఞ.

కంచనపల్లి గ్రామం లో ఓటర్ల ప్రతిజ్ఞ.
January 24, 2026 05:37 AM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

కంచనపల్లి గ్రామం లో ఓటర్ల ప్రతిజ్ఞ.

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి : డి.డి. దాస్ సీనియర్ జర్నలిస్ట్

కాంచనపల్లి గ్రామంలో ఎన్‌జి ప్రభుత్వ కళాశాల (స్వ ), నల్గొండ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-IV ఆధ్వర్యములో ప్రారంభమైన శీతకలా ప్రత్యేక శిబిరంలో బాగంగా శుక్రవారం రోజూన తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు కంచనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు 16 వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలలో బాగాంగా ఓటర్ల ప్రతిజ్ఞ చేయటం జరిగింది.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ముప్పిడి మహేశ్వరీ, పంచాయతీ కార్యదర్శి M స్వరూప , వార్డు మెంబెర్స్,M. పద్మ ICDS supervisor Gr-I గారు, ఎన్ ఎస్ ఎస్ యూనిట్-IV ప్రోగ్రామ్ ఆఫీసర్ మంద సావిత్రి, వాలంటీర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ప్రతిజ్ఞ అనంతరం సావిత్రి ఓటు హక్కు ప్రాధాన్యత ను తెలియచేయటం జరిగింది. మరియు ప్రజలందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని మాట్లాడారు.తదనంతరం మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్దుల శాఖ ఆధ్వర్యంలో (బాల్య వివాహ నిషేధ చట్టం-2006) బాల్య వివాహాలను నిర్ములించాలని ప్రతిజ్ఞ చేయటం జరిగింది. అలాగే బాల్య వివాహ విముక్త రథం ప్రచారం లో బాగాంగా బాల్య వివాహాలకి వ్యతిరేకంగా స్లోగన్స్ (స్టాప్ స్టాప్- చైల్డ్ చైల్డ్ మ్యారేజెస్, బాల్యం పిల్లల హక్కు) చేస్తూ ర్యాలీ చేయటం జరిగింది..ఈ కార్యక్రమం లో M శోభా రాణి Asritha Dist కోఆర్డినేటర్, N. Revathi DCPU-Counsellor ,P. ధనమ్మ Asritha NGO social worker, వాలంటీర్స్ మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్ M. సావిత్రి పాల్గొన్నారు.మధ్యాహ్నం భోజనం అనంతరం వ్యక్తిత్వ వికాసం పైన మాట్లాడేందుకు గాను Dr గంజి భాగ్యలక్ష్మి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువలాజి ని ముఖ్య అతిధి గా ఆహ్వానించటం జరిగింది.ఆడపిల్లలు మనోధైర్యాన్ని పెంపోదించుకోవాలని, ప్రతి చిన్నవిషయాలకు ఆందోళనకు గురి కాకుండా తమ జీవితానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోని మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మాట్లాడారు.ఈ ప్రోగ్రామ్ లో జానయ్య మాథ్స్ టీచర్, PO సావిత్రి, వాలంటీర్స్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News