Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంఠమహేశ్వర స్వామి ఆలయానికి పదివేల విరాళం. దైద రవీందర్‌ పుట్టపర్తికి సీఎం రాక.ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ బుక్కపట్నం గ్రామంలో దక్షిణాన నల్లకొండపై 14 వ శతబ్ద ఆలయం కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 12, 2026 02:05 PM

కంఠమహేశ్వర స్వామి ఆలయానికి పదివేల విరాళం. దైద రవీందర్‌

కంఠమహేశ్వర స్వామి ఆలయానికి పదివేల విరాళం. దైద రవీందర్‌

కంఠమహేశ్వర స్వామి ఆలయానికి పదివేల   విరాళం. దైద రవీందర్‌
May 12, 2026 12:17 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్‌ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ సురమాంబ సమేత కంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్‌ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ.10,116 విరాళంగా సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు దైద రవీందర్‌ను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో దుబ్బాక గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గుండాల నర్సింహగౌడ్‌, మాజీ సర్పంచ్‌ గుండాల నర్సింహ, గుండాల సతీష్‌, మాజీ సర్పంచ్‌ గట్టు యాదయ్య, శెట్టి శేఖర్‌, బత్తుల రమేష్‌, బీఎన్‌ గౌడ్‌, గట్టు శ్రీనివాస్‌, గట్టు బాలు, గుండాల కిరణ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News