Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:15 AM

కంఠమహేశ్వర స్వామి ఆలయానికి పదివేల విరాళం. దైద రవీందర్‌

కంఠమహేశ్వర స్వామి ఆలయానికి పదివేల విరాళం. దైద రవీందర్‌

కంఠమహేశ్వర స్వామి ఆలయానికి పదివేల   విరాళం. దైద రవీందర్‌
12-05-2026 199 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్‌ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ సురమాంబ సమేత కంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్‌ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ.10,116 విరాళంగా సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు దైద రవీందర్‌ను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో దుబ్బాక గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గుండాల నర్సింహగౌడ్‌, మాజీ సర్పంచ్‌ గుండాల నర్సింహ, గుండాల సతీష్‌, మాజీ సర్పంచ్‌ గట్టు యాదయ్య, శెట్టి శేఖర్‌, బత్తుల రమేష్‌, బీఎన్‌ గౌడ్‌, గట్టు శ్రీనివాస్‌, గట్టు బాలు, గుండాల కిరణ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కంఠమహేశ్వర స్వామి ఆలయానికి పదివేల విరాళం. దైద రవీందర్‌

Article Image

నకిరేకల్‌ నియోజకవర్గంలోని రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ సురమాంబ సమేత కంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్‌ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ.10,116 విరాళంగా సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు దైద రవీందర్‌ను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో దుబ్బాక గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గుండాల నర్సింహగౌడ్‌, మాజీ సర్పంచ్‌ గుండాల నర్సింహ, గుండాల సతీష్‌, మాజీ సర్పంచ్‌ గట్టు యాదయ్య, శెట్టి శేఖర్‌, బత్తుల రమేష్‌, బీఎన్‌ గౌడ్‌, గట్టు శ్రీనివాస్‌, గట్టు బాలు, గుండాల కిరణ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News