Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెలిమినేడులో వైభవంగా బోనాల పండుగ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:21 AM

కంగ్టిలో భక్తి జోష్ – మహోత్సవంగా సిద్ధేశ్వర జాతర

కంగ్టిలో భక్తి జోష్ – మహోత్సవంగా సిద్ధేశ్వర జాతర

కంగ్టిలో భక్తి జోష్ – మహోత్సవంగా సిద్ధేశ్వర జాతర
01-04-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి గ్రామంలో వెలసిన సిద్ధేశ్వరుని జాతర అంటే అది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు.. భక్తుల నమ్మకం, ఒక పెద్ద పండుగ. ఈ వేడుకను వీక్షించేందుకు తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఎక్కడ చూసినా భక్తుల నామస్మరణతో కంగ్టి పురవీధులు మారుమోగుతున్నాయి.

ముఖ్యంగా, ఈ గ్రామానికి చెందిన ఆడపడుచులు తమ ఇంటి దేవుడైన సిద్ధేశ్వరుని దర్శించుకోవడానికి మెట్టినింటి నుండి కంగ్టికి చేరుకోవడంతో ఊరంతా కొత్త కళను సంతరించుకుంది. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన శిఖరం ఎక్కించే కార్యక్రమం నేడు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు."

Sthanikam

కంగ్టిలో భక్తి జోష్ – మహోత్సవంగా సిద్ధేశ్వర జాతర

Article Image

కంగ్టి గ్రామంలో వెలసిన సిద్ధేశ్వరుని జాతర అంటే అది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు.. భక్తుల నమ్మకం, ఒక పెద్ద పండుగ. ఈ వేడుకను వీక్షించేందుకు తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఎక్కడ చూసినా భక్తుల నామస్మరణతో కంగ్టి పురవీధులు మారుమోగుతున్నాయి.

ముఖ్యంగా, ఈ గ్రామానికి చెందిన ఆడపడుచులు తమ ఇంటి దేవుడైన సిద్ధేశ్వరుని దర్శించుకోవడానికి మెట్టినింటి నుండి కంగ్టికి చేరుకోవడంతో ఊరంతా కొత్త కళను సంతరించుకుంది. జాతరలో అత్యంత కీలక ఘట్టమైన శిఖరం ఎక్కించే కార్యక్రమం నేడు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు."

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News