Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:42 AM

కండరక్షిణిత వికలాంగ బాధితులకు చేయూతనిచ్చిన నర్రి లింగస్వామి ఆరోతేజ్

కండరక్షిణిత వికలాంగ బాధితులకు చేయూతనిచ్చిన నర్రి లింగస్వామి ఆరోతేజ్

కండరక్షిణిత వికలాంగ బాధితులకు చేయూతనిచ్చిన నర్రి లింగస్వామి ఆరోతేజ్
February 17, 2026 10:49 PM 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ని జైహింద్ ఫంక్షన్ హాల్ లో నారాయణపురం మండల పరిసర ప్రాంతాల కండరక్షినిత వికలాంగ బాధితులకు నర్రి లింగస్వామిఆరోతేజ్ నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సివిఆర్ డిజేబుల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కత్తుల బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కండరక్షిణిత వెన్నుముక బాధితులమైన మేము ఒంటరిగా పనిచేసుకోలేము మాకు ఒక మనిషి సహాయం ఉంటేనే తప్ప మా పని మేము చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము కావున మా యొక్క తీవ్రమైన సమస్యను గౌరవ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు ఒక వ్యక్తిగత సహాయకులను, 15వేల రూపాయల పెన్షన్ కల్పించాలని విన్నవించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణపురం మండలం కేంద్రానికి చెందిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరై కండరక్షిణిత మరియు వెన్నుముక బాధితులను చూసి చలించి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను విన్నవిస్తానని తెలియజేశారు దాత నర్రి లింగస్వామి ఆరోతేజ్ మాట్లాడుతూ కండర క్షినిత బాధితులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉన్నది మామూలు వికలాంగులు వేరు మీరు వికలాంగులు వేరు మీ పని మీరు చేసుకోలేని స్థితిలో ఉన్నారు మీ సమస్యనుఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేశారు అనంతరం బాలకృష్ణ జన్మదిన వేడుకలు వికలాంగులు మరియు పదవ తరగతి స్నేహితులు కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణపురం గ్రామ ప్రజలు వికలాంగులు వారి సహాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News