Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:57 PM

కంబాలపల్లిలో సర్పంచ్ మంజు, వార్డు సభ్యులకు ఘన సన్మానం

కంబాలపల్లిలో సర్పంచ్ మంజు, వార్డు సభ్యులకు ఘన సన్మానం

కంబాలపల్లిలో సర్పంచ్ మంజు, వార్డు సభ్యులకు ఘన సన్మానం
April 07, 2026 07:29 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని కంబాలపల్లి గ్రామంలో పంచాయతీ సర్పంచ్ మంజు మరియు వార్డు సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2న ముగియడంతో గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కలిసి ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

గ్రామాభివృద్ధికి మంజు మరియు వార్డు సభ్యులు చేసిన సేవలను ఈ సందర్భంగా గ్రామస్థులు కొనియాడారు. వారి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.

సన్మాన సభలో టీడీపీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, పంచాయతీ ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ వారి కృషి ప్రశంసనీయమని పేర్కొని, భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News