Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోంగార్డ్ కుటుంబానికి రూ. 34 లక్షల బీమా చెక్కు చోలేమరి జాతరలో పాల్గొన్న మంత్రి సవిత “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” దారులేసిన దార్శనికుడు ఫూలే: బహుజన ఉద్యమాల మూలస్తంభం జోరుమీద ఆర్‌సీబీ, రాజస్థాన్‌..!! పంజాబ్‌ 'టాప్‌' షో! గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 07, 2026 09:04 PM

కంబాలపల్లిలో సర్పంచ్ మంజు, వార్డు సభ్యులకు ఘన సన్మానం

కంబాలపల్లిలో సర్పంచ్ మంజు, వార్డు సభ్యులకు ఘన సన్మానం

కంబాలపల్లిలో సర్పంచ్ మంజు, వార్డు సభ్యులకు ఘన సన్మానం
April 07, 2026 07:29 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని కంబాలపల్లి గ్రామంలో పంచాయతీ సర్పంచ్ మంజు మరియు వార్డు సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2న ముగియడంతో గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కలిసి ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

గ్రామాభివృద్ధికి మంజు మరియు వార్డు సభ్యులు చేసిన సేవలను ఈ సందర్భంగా గ్రామస్థులు కొనియాడారు. వారి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.

సన్మాన సభలో టీడీపీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, పంచాయతీ ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ వారి కృషి ప్రశంసనీయమని పేర్కొని, భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News