Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కియా అనుబంధ సంస్థ NVHలో ప్రమాదం – ఉద్యోగి మృతి రాష్ట్ర సచివాలయం లో కన్ఫరెన్స్ లో సత్యసాయి జిల్లా ఎస్.పి, కలెక్టర్ పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 09, 2026 02:28 PM

కియా అనుబంధ సంస్థ NVHలో ప్రమాదం – ఉద్యోగి మృతి

కియా అనుబంధ సంస్థ NVHలో ప్రమాదం – ఉద్యోగి మృతి

కియా అనుబంధ సంస్థ NVHలో ప్రమాదం – ఉద్యోగి మృతి
May 09, 2026 12:43 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని దుద్దేబండ వద్ద ఉన్న Kia India అనుబంధ సంస్థ NVHలో నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో ఉద్యోగి రామాంజినేయులు (22) మృతి చెందాడు. ఆపరేటర్ అజాగ్రత్త కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.


ప్రమాదంలో గాయపడిన రామాంజినేయులు చికిత్స పొందుతూ పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News