PRINT TIME: July 03, 2026 05:38 PM
కియా అనుబంధ సంస్థ NVHలో ప్రమాదం – ఉద్యోగి మృతి
కియా అనుబంధ సంస్థ NVHలో ప్రమాదం – ఉద్యోగి మృతి
May 09, 2026 12:43 PM
207 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని దుద్దేబండ వద్ద ఉన్న Kia India అనుబంధ సంస్థ NVHలో నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో ఉద్యోగి రామాంజినేయులు (22) మృతి చెందాడు. ఆపరేటర్ అజాగ్రత్త కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ప్రమాదంలో గాయపడిన రామాంజినేయులు చికిత్స పొందుతూ పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి