Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హులిగరలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 04:12 PM

ఖేడ్‌లో పట్టణ అరణ్య పార్కు అభివృద్ధి పనులను పరిశీలించిన:ఖేఢ్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

ఖేడ్‌లో పట్టణ అరణ్య పార్కు అభివృద్ధి పనులను పరిశీలించిన:ఖేఢ్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

ఖేడ్‌లో పట్టణ అరణ్య పార్కు అభివృద్ధి పనులను పరిశీలించిన:ఖేఢ్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్
25-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నారాయణఖేడ్ మండలం జుక్కల్ శివారులో ఏర్పాటు చేస్తున్న పట్టణ అరణ్య పార్కు అభివృద్ధి పనులను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, నారాయణఖేడ్ ఉప కలెక్టర్ ఉమా హారతి పాల్గొని, పట్టణ అరణ్య పార్కులో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు.పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం అందించే విధంగా, పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా పార్కు అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. అలాగే మొక్కల నాటకం, నడక మార్గాలు, విశ్రాంతి ఏర్పాట్లు తదితర సౌకర్యాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా ఏర్పాటు చేయాలని తెలిపారు.పట్టణ అరణ్య పార్కు పూర్తయిన తరువాత ప్రజలకు విహారానికి అనువుగా ఉండటంతో పాటు, ప్రాంతంలోని పర్యావరణ సమతుల్యతకు కూడా దోహదపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ఖేడ్‌లో పట్టణ అరణ్య పార్కు అభివృద్ధి పనులను పరిశీలించిన:ఖేఢ్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నారాయణఖేడ్ మండలం జుక్కల్ శివారులో ఏర్పాటు చేస్తున్న పట్టణ అరణ్య పార్కు అభివృద్ధి పనులను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, నారాయణఖేడ్ ఉప కలెక్టర్ ఉమా హారతి పాల్గొని, పట్టణ అరణ్య పార్కులో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు.పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం అందించే విధంగా, పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా పార్కు అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. అలాగే మొక్కల నాటకం, నడక మార్గాలు, విశ్రాంతి ఏర్పాట్లు తదితర సౌకర్యాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా ఏర్పాటు చేయాలని తెలిపారు.పట్టణ అరణ్య పార్కు పూర్తయిన తరువాత ప్రజలకు విహారానికి అనువుగా ఉండటంతో పాటు, ప్రాంతంలోని పర్యావరణ సమతుల్యతకు కూడా దోహదపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News