PRINT TIME: April 11, 2026 12:12 PM
కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమే
కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమే
January 29, 2026 09:18 PM
7 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish HS
కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమే
కోదాడ ప్రతినిధి హరీష్
14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి,సబ్బండ వర్గాలను ఏకతాటిపై నడిపించి అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం కేసిఆర్ కు సీట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కోదాడ ప్రధాన రహదారిపై గాంధీ విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు..సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేసి దిక్కు తోచని స్థితిలో ఉద్యమ నేత కేసీఆర్ లక్ష్యంగా చేసుకుని మానసికంగా వేధింపులకు గురిచేసే కుట్రలో భాగమే సీట్ నోటీసులు అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి