Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:12 PM

కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమే

కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమే

కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమే
January 29, 2026 09:18 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండమే

కోదాడ ప్రతినిధి హరీష్

14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి,సబ్బండ వర్గాలను ఏకతాటిపై నడిపించి అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం కేసిఆర్ కు సీట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కోదాడ ప్రధాన రహదారిపై గాంధీ విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయ‌న వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు..సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేసి దిక్కు తోచని స్థితిలో ఉద్యమ నేత కేసీఆర్ లక్ష్యంగా చేసుకుని మానసికంగా వేధింపుల‌కు గురిచేసే కుట్రలో భాగమే సీట్ నోటీసులు అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News