Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:42 PM

కీసర గుట్టకు ప్రత్యేక బస్సులు. రీజినల్ మేనేజర్ సుచరిత

కీసర గుట్టకు ప్రత్యేక బస్సులు. రీజినల్ మేనేజర్ సుచరిత

కీసర గుట్టకు ప్రత్యేక బస్సులు. రీజినల్ మేనేజర్ సుచరిత
February 14, 2026 04:46 PM 182 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వివిధ ప్రాంతాల నుంచి కీసరగుటకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సుచరిత బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తూ నాలుగు డిపోల నుండి 330 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు సికింద్రాబాద్, ఈసిఐఎల్, వెంకటాపురం, ఉప్పల్, అఫ్జల్గంజ్ ఈ ప్రాంతాల నుండి బస్సులు అందుబాటులో ఉంటాయని ఈ బస్సులు గుడి దగ్గరకు వెళ్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ ఎం లు పవిత్ర, అపర్ణ కళ్యాణి డిప్యూటీ ఆర్ ఎం చోహన్ కుషాయిగూడడిపో మేనేజ్ వేణుగోపాల్ కంటోన్మెంట్ డిపో మేనేజర్ సుధాకర్ రాణిగంజ్ డిపో మేనేజర్ శ్రీధర్ అసిస్టెంట్ మేనేజర్లు చంద్రమౌళి, శ్రీపతి కృష్ణ, ఆనంద్ రావు ఎం ఎఫ్ వ్యాసు ఎస్టిఐలు సూపర్వైజర్లు కండక్టర్లు డ్రైవర్ పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News