Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:49 AM

కీసర గుట్టకు ప్రత్యేక బస్సులు. రీజినల్ మేనేజర్ సుచరిత

కీసర గుట్టకు ప్రత్యేక బస్సులు. రీజినల్ మేనేజర్ సుచరిత

కీసర గుట్టకు ప్రత్యేక బస్సులు. రీజినల్ మేనేజర్ సుచరిత
February 14, 2026 04:46 PM 179 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వివిధ ప్రాంతాల నుంచి కీసరగుటకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సుచరిత బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తూ నాలుగు డిపోల నుండి 330 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు సికింద్రాబాద్, ఈసిఐఎల్, వెంకటాపురం, ఉప్పల్, అఫ్జల్గంజ్ ఈ ప్రాంతాల నుండి బస్సులు అందుబాటులో ఉంటాయని ఈ బస్సులు గుడి దగ్గరకు వెళ్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ ఎం లు పవిత్ర, అపర్ణ కళ్యాణి డిప్యూటీ ఆర్ ఎం చోహన్ కుషాయిగూడడిపో మేనేజ్ వేణుగోపాల్ కంటోన్మెంట్ డిపో మేనేజర్ సుధాకర్ రాణిగంజ్ డిపో మేనేజర్ శ్రీధర్ అసిస్టెంట్ మేనేజర్లు చంద్రమౌళి, శ్రీపతి కృష్ణ, ఆనంద్ రావు ఎం ఎఫ్ వ్యాసు ఎస్టిఐలు సూపర్వైజర్లు కండక్టర్లు డ్రైవర్ పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News