కీసర గుట్టకు ప్రత్యేక బస్సులు. రీజినల్ మేనేజర్ సుచరిత
కీసర గుట్టకు ప్రత్యేక బస్సులు. రీజినల్ మేనేజర్ సుచరిత
Prabhakar
మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వివిధ ప్రాంతాల నుంచి కీసరగుటకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సుచరిత బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తూ నాలుగు డిపోల నుండి 330 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు సికింద్రాబాద్, ఈసిఐఎల్, వెంకటాపురం, ఉప్పల్, అఫ్జల్గంజ్ ఈ ప్రాంతాల నుండి బస్సులు అందుబాటులో ఉంటాయని ఈ బస్సులు గుడి దగ్గరకు వెళ్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ ఎం లు పవిత్ర, అపర్ణ కళ్యాణి డిప్యూటీ ఆర్ ఎం చోహన్ కుషాయిగూడడిపో మేనేజ్ వేణుగోపాల్ కంటోన్మెంట్ డిపో మేనేజర్ సుధాకర్ రాణిగంజ్ డిపో మేనేజర్ శ్రీధర్ అసిస్టెంట్ మేనేజర్లు చంద్రమౌళి, శ్రీపతి కృష్ణ, ఆనంద్ రావు ఎం ఎఫ్ వ్యాసు ఎస్టిఐలు సూపర్వైజర్లు కండక్టర్లు డ్రైవర్ పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి