Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:31 AM

కీసర గుట్టకు ప్రత్యేక బస్సులు. రీజినల్ మేనేజర్ సుచరిత

కీసర గుట్టకు ప్రత్యేక బస్సులు. రీజినల్ మేనేజర్ సుచరిత

కీసర గుట్టకు ప్రత్యేక బస్సులు. రీజినల్ మేనేజర్ సుచరిత
February 14, 2026 04:46 PM 190 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వివిధ ప్రాంతాల నుంచి కీసరగుటకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సుచరిత బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తూ నాలుగు డిపోల నుండి 330 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు సికింద్రాబాద్, ఈసిఐఎల్, వెంకటాపురం, ఉప్పల్, అఫ్జల్గంజ్ ఈ ప్రాంతాల నుండి బస్సులు అందుబాటులో ఉంటాయని ఈ బస్సులు గుడి దగ్గరకు వెళ్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ ఎం లు పవిత్ర, అపర్ణ కళ్యాణి డిప్యూటీ ఆర్ ఎం చోహన్ కుషాయిగూడడిపో మేనేజ్ వేణుగోపాల్ కంటోన్మెంట్ డిపో మేనేజర్ సుధాకర్ రాణిగంజ్ డిపో మేనేజర్ శ్రీధర్ అసిస్టెంట్ మేనేజర్లు చంద్రమౌళి, శ్రీపతి కృష్ణ, ఆనంద్ రావు ఎం ఎఫ్ వ్యాసు ఎస్టిఐలు సూపర్వైజర్లు కండక్టర్లు డ్రైవర్ పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News