Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:33 AM

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం ; మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం ; మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం ;  మండల పార్టీ అధ్యక్షుడు  తాటికొండ సీతయ్య
February 02, 2026 05:49 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar



తుంగతుర్తి;కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు కేటాయించడం లో పక్ష పాత వైఖరి చూపించిందనీ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రానికి కావాల్సిన వ్యవసాయరoగానికి. రైల్వే. విమానయానా. రంగాలకు నిధులు కేటాయించ లేదనీ ఆరోపించారు.ఉపాధి కల్పనా రంగం లో కూడా సరియైన నిధులు కేటాయించడం లో బజ్ప్రపి భుత్వం విఫలమైంది. రాష్ట్ర ప్రజలు 8మంది. కాంగ్రెస్ ఎంపీ లను. 8మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి నిధులు తేవడం లో విఫల మయ్యారని.. అదే కేసీఆర్ నాయకత్వం లో ఎంపీ లను గెలిపిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని.. రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర నిధులు రాబట్టడం లో వైఫల్యం చెందిందని. అందుకే ప్రజలు వాస్తవ రాజకీయ పరిస్థితులను అర్ధం చేసుకొని. కాంగ్రెస్. బజ్పాపిర్టీ లకు భవిష్యత్ లో తగిన బుద్ది చెప్పాలని అన్నారు.. తిరిగి రాష్ట్రం లో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చే విధంగా ప్రజలు సమాయాత్తం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశం లో జిల్లానాయకులు గుండగాని రాములుగౌడ్. మండల నాయకులు తునికి సాయిలు గౌడ్. గోపగాని రమేష్ గౌడ్. చింతకుంట్ల భాస్కర్ గోపగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News