Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:24 PM

కూతురు సర్పంచ్… తండ్రి ఉపసర్పంచ్!

కూతురు సర్పంచ్… తండ్రి ఉపసర్పంచ్!

కూతురు సర్పంచ్… తండ్రి ఉపసర్పంచ్!
December 15, 2025 03:29 PM 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

జనగామ జిల్లాలో రాజకీయ విశేషం

జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామంలో గ్రామ రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. కూతురు సర్పంచ్‌గా, తండ్రి ఉపసర్పంచ్‌గా ఎన్నికవడం చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ మద్దతుతో పోటీ చేసిన గొల్లపల్లి అలేఖ్య సర్పంచ్‌గా విజయం సాధించారు. అనంతరం జరిగిన ఉపసర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వార్డు సభ్యులు సమానంగా ఓట్లు వేయడంతో నిర్ణాయక ఓటు హక్కు సర్పంచ్ అలేఖ్యకు వచ్చింది.

ఈ సందర్భంగా ఆమె తన ఓటును తండ్రి గొల్లపల్లి పర్శయ్యకు (బీఆర్ఎస్ మద్దతుదారు) వేయడంతో ఆయన ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక గ్రామంలో రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News