Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:48 AM

కట్టంగూరులో సాయిమణికంఠ అభిషేక పూజ మహోత్సవం

కట్టంగూరులో సాయిమణికంఠ అభిషేక పూజ మహోత్సవం

కట్టంగూరులో సాయిమణికంఠ అభిషేక పూజ మహోత్సవం
27-12-2025 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కట్టంగూరులో ఘనంగా సాయిమణికంఠ మండలపూజ

కట్టంగూర్ స్థానికం ప్రతినిధి

కట్టంగూరు పట్టణ కేంద్రంలో శ్రీ సాయిమణికంఠ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ మండలపూజ, స్వామివారి అభిషేక పూజ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ హాజరై స్వామివారి విశిష్టతను వివరించారు.

ఆలయ అభివృద్ధికి దైద రవీందర్ రూ.5,116 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ZPTC సుంకరబోయిన నరసింహ యాదవ్, కట్టంగూరు గ్రామ సర్పంచ్ ముక్కాముల శ్యామల–శేఖర్, మాజీ MPP ముత్తిలింగం, చెరుకు యాదగిరి, నర్సింగ్ దుర్గయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.

Sthanikam

కట్టంగూరులో సాయిమణికంఠ అభిషేక పూజ మహోత్సవం

Article Image

కట్టంగూరులో ఘనంగా సాయిమణికంఠ మండలపూజ

కట్టంగూర్ స్థానికం ప్రతినిధి

కట్టంగూరు పట్టణ కేంద్రంలో శ్రీ సాయిమణికంఠ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ మండలపూజ, స్వామివారి అభిషేక పూజ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ హాజరై స్వామివారి విశిష్టతను వివరించారు.

ఆలయ అభివృద్ధికి దైద రవీందర్ రూ.5,116 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ZPTC సుంకరబోయిన నరసింహ యాదవ్, కట్టంగూరు గ్రామ సర్పంచ్ ముక్కాముల శ్యామల–శేఖర్, మాజీ MPP ముత్తిలింగం, చెరుకు యాదగిరి, నర్సింగ్ దుర్గయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News