Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:22 AM

కృత్రిమ కాలి సాయంతో బాలప్ప గౌడ్‌కు మళ్లీ నడక… భీష్మరాజ్ ఫౌండేషన్ మానవతా సేవ

కృత్రిమ కాలి సాయంతో బాలప్ప గౌడ్‌కు మళ్లీ నడక… భీష్మరాజ్ ఫౌండేషన్ మానవతా సేవ

కృత్రిమ కాలి సాయంతో బాలప్ప గౌడ్‌కు మళ్లీ నడక… భీష్మరాజ్ ఫౌండేషన్ మానవతా సేవ
05-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భీష్మరాజ్ ఫౌండేషన్ సాయంతో బాలప్ప గౌడ్‌కు కొత్త జీవితం

స్థానికం ప్రతినిధి

నారాయణపేట జిల్లా దామెరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన బాలప్ప గౌడ్‌కు భీష్మరాజ్ ఫౌండేషన్ మానవతా సహాయం అందించి కొత్త జీవితానికి బాటలు వేసింది. కృత్రిమ కాలు అమరిక కోసం ఫౌండేషన్ తరఫున రూ.60,000 చెక్కును అందజేశారు.అనుకోని ప్రమాదంతో కాలు కోల్పోయిన బాలప్ప గౌడ్‌కు కృత్రిమ కాలు అందించడంతో మళ్లీ నిలబడే అవకాశం లభించింది. ఈ సందర్భంగా బాలప్ప గౌడ్ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి అందించిన ఆర్థిక సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. తమలాంటి నిరుపేదలకు ఫౌండేషన్ అండగా నిలవడంఅభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొని బాలప్ప గౌడ్‌కు ధైర్యం చెప్పారు. అవసరంలో ఉన్నవారికి చేయూతనిచ్చే లక్ష్యంతో ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు.

Sthanikam

కృత్రిమ కాలి సాయంతో బాలప్ప గౌడ్‌కు మళ్లీ నడక… భీష్మరాజ్ ఫౌండేషన్ మానవతా సేవ

Article Image

భీష్మరాజ్ ఫౌండేషన్ సాయంతో బాలప్ప గౌడ్‌కు కొత్త జీవితం

స్థానికం ప్రతినిధి

నారాయణపేట జిల్లా దామెరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన బాలప్ప గౌడ్‌కు భీష్మరాజ్ ఫౌండేషన్ మానవతా సహాయం అందించి కొత్త జీవితానికి బాటలు వేసింది. కృత్రిమ కాలు అమరిక కోసం ఫౌండేషన్ తరఫున రూ.60,000 చెక్కును అందజేశారు.అనుకోని ప్రమాదంతో కాలు కోల్పోయిన బాలప్ప గౌడ్‌కు కృత్రిమ కాలు అందించడంతో మళ్లీ నిలబడే అవకాశం లభించింది. ఈ సందర్భంగా బాలప్ప గౌడ్ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి అందించిన ఆర్థిక సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. తమలాంటి నిరుపేదలకు ఫౌండేషన్ అండగా నిలవడంఅభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొని బాలప్ప గౌడ్‌కు ధైర్యం చెప్పారు. అవసరంలో ఉన్నవారికి చేయూతనిచ్చే లక్ష్యంతో ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News