నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
నార్కట్పల్లి శివారులో బాపట్లనుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారును వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసుల సహకారంతో క్షతగాత్రులను నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి