Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తండ్రి ఆశయాలకు నిలువెత్తు నివాళిగా గ్రామంలో సిమెంట్ కుర్చీల ఏర్పాటు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 05:39 PM

క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
May 08, 2026 08:35 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

సమ్మర్ క్యాంప్ ను తనిఖీ చేసిన జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి

ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూర్యాపేట జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలోని వాలీబాల్ శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, క్రీడాకారులు క్రమశిక్షణతో ఆడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News