Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 09, 2026 08:04 AM

క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
May 08, 2026 08:35 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

సమ్మర్ క్యాంప్ ను తనిఖీ చేసిన జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి

ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూర్యాపేట జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలోని వాలీబాల్ శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, క్రీడాకారులు క్రమశిక్షణతో ఆడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News