Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:13 AM

కార్యకర్తల సమక్షంలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా

కార్యకర్తల సమక్షంలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా

కార్యకర్తల సమక్షంలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా
27-04-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపన లక్ష్యాలు, ప్రజా సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై నాయకులు మాట్లాడి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పండరి యాదవ్, ప్రభాకర్, గంగారం, నారాయణ సాగర్, సందీప్, పర్లాల్, శ్రీకాంత్, సాయిలు, పవన్ కుమార్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కార్యకర్తల సమక్షంలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా

Article Image

నారాయణఖేడ్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపన లక్ష్యాలు, ప్రజా సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై నాయకులు మాట్లాడి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పండరి యాదవ్, ప్రభాకర్, గంగారం, నారాయణ సాగర్, సందీప్, పర్లాల్, శ్రీకాంత్, సాయిలు, పవన్ కుమార్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News