నారాయణఖేడ్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపన లక్ష్యాలు, ప్రజా సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై నాయకులు మాట్లాడి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పండరి యాదవ్, ప్రభాకర్, గంగారం, నారాయణ సాగర్, సందీప్, పర్లాల్, శ్రీకాంత్, సాయిలు, పవన్ కుమార్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 07, 2026 01:13 AM
కార్యకర్తల సమక్షంలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా
కార్యకర్తల సమక్షంలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా
27-04-2026
119 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపన లక్ష్యాలు, ప్రజా సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై నాయకులు మాట్లాడి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పండరి యాదవ్, ప్రభాకర్, గంగారం, నారాయణ సాగర్, సందీప్, పర్లాల్, శ్రీకాంత్, సాయిలు, పవన్ కుమార్, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి