Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:16 PM

కరాటే రాష్ట్ర ఏ గ్రేడ్ జడ్జిలుగా పేట కరాటే మాస్టర్లు

కరాటే రాష్ట్ర ఏ గ్రేడ్ జడ్జిలుగా పేట కరాటే మాస్టర్లు

కరాటే రాష్ట్ర ఏ గ్రేడ్ జడ్జిలుగా పేట కరాటే మాస్టర్లు
January 19, 2026 08:28 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

200 మందితో పోటీపడి అర్హత సాధించిన సూర్యాపేట క్రీడాకారులు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

కరాటే ఇండియా ఆర్గనైజేషన్ రాష్ట్ర ఏ గ్రేడ్ జడ్జిలుగా సూర్యాపేట పట్టణానికి చెందిన కరాటే మాస్టర్లు జె.వి. రమణ (చిన్న), ఆర్. సంతోష్ అర్హత సాధించారు. ఈ నెల 18న హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కియో రిఫరీ, జడ్జి పరీక్షల్లో రాష్ట్రవ్యాప్తంగా రెండు వందల మంది కరాటే మాస్టర్లు పాల్గొనగా సూర్యాపేటకు చెందిన ఈ ఇద్దరు మాస్టర్లు విజయం సాధించడం విశేషం.ఈ సందర్భంగా కియో రాష్ట్ర కార్యదర్శి మళయాల రామస్వామి, కోశాధికారి మల్లికార్జున్, సుమన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే డూ అకాడమీ వ్యవస్థాపకుడు జె. శ్రీనివాస్ చేతుల మీదుగా అర్హత పత్రాలను అందుకున్నారు. జడ్జి పరీక్షలో అర్హత సాధించిన కరాటే మాస్టర్లను కియో రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సినీ హీరో సుమన్ అభినందించారు. సూర్యాపేట క్రీడారంగానికి ఇది గర్వకారణమని పలువురు క్రీడాభిమానులు ప్రశంసించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News