Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:04 AM

క్రిష్ణవేణిలో గణితం గర్జించింది… విద్యార్థుల మేధస్సుకు వేదికగా జాతీయ గణిత దినోత్సవం

క్రిష్ణవేణిలో గణితం గర్జించింది… విద్యార్థుల మేధస్సుకు వేదికగా జాతీయ గణిత దినోత్సవం

క్రిష్ణవేణిలో గణితం గర్జించింది… విద్యార్థుల మేధస్సుకు వేదికగా జాతీయ గణిత దినోత్సవం
December 22, 2025 05:14 PM 151 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సంఖ్యలతో సృజనాత్మక సంబరం: క్రిష్ణవేణిలో జాతీయ గణిత దినోత్సవం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ సోమవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. సంఖ్యల మధ్య దాగిన సృజనాత్మకతను విద్యార్థులు తమ ప్రతిభతో బయటపెట్టి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

విద్యార్థులు రూపొందించిన వివిధ గణిత ప్రయోగాలు, పరిశోధన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తమ మేధస్సుకు తగ్గట్టుగా రూపొందించిన గణిత నమూనాలను పాఠశాల ప్రాంగణంలో ప్రదర్శించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అబ్బురపరిచారు. గణితం కేవలం పాఠ్యాంశం కాదని, ఆలోచనకు దారి చూపే శాస్త్రమని విద్యార్థుల ప్రదర్శనలు చాటి చెప్పాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి.యాదగిరి, డైరెక్టర్ జె.వి.ఎన్.ఎస్.మణి పాల్గొని విద్యార్థులను అభినందించారు.

గణిత ఉపాధ్యాయులు కె.లావణ్య, విజయలక్ష్మి, మాధవి, శైలజ, రషీద్, అలీం, మల్లేష్, పూనం దాస్, ఉమారాణి, వినోద, కరుణ, శ్రావణి, శ్వేత, మమత, సంధ్య, ఫారియా, టి.లావణ్య, ఎస్.ఉమారాణి, అనూష, కవిత తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News