Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:45 AM

క్రిష్ణవేణిలో గణితం గర్జించింది… విద్యార్థుల మేధస్సుకు వేదికగా జాతీయ గణిత దినోత్సవం

క్రిష్ణవేణిలో గణితం గర్జించింది… విద్యార్థుల మేధస్సుకు వేదికగా జాతీయ గణిత దినోత్సవం

క్రిష్ణవేణిలో గణితం గర్జించింది… విద్యార్థుల మేధస్సుకు వేదికగా జాతీయ గణిత దినోత్సవం
December 22, 2025 05:14 PM 163 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సంఖ్యలతో సృజనాత్మక సంబరం: క్రిష్ణవేణిలో జాతీయ గణిత దినోత్సవం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ సోమవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. సంఖ్యల మధ్య దాగిన సృజనాత్మకతను విద్యార్థులు తమ ప్రతిభతో బయటపెట్టి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

విద్యార్థులు రూపొందించిన వివిధ గణిత ప్రయోగాలు, పరిశోధన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తమ మేధస్సుకు తగ్గట్టుగా రూపొందించిన గణిత నమూనాలను పాఠశాల ప్రాంగణంలో ప్రదర్శించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అబ్బురపరిచారు. గణితం కేవలం పాఠ్యాంశం కాదని, ఆలోచనకు దారి చూపే శాస్త్రమని విద్యార్థుల ప్రదర్శనలు చాటి చెప్పాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి.యాదగిరి, డైరెక్టర్ జె.వి.ఎన్.ఎస్.మణి పాల్గొని విద్యార్థులను అభినందించారు.

గణిత ఉపాధ్యాయులు కె.లావణ్య, విజయలక్ష్మి, మాధవి, శైలజ, రషీద్, అలీం, మల్లేష్, పూనం దాస్, ఉమారాణి, వినోద, కరుణ, శ్రావణి, శ్వేత, మమత, సంధ్య, ఫారియా, టి.లావణ్య, ఎస్.ఉమారాణి, అనూష, కవిత తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News