Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:43 PM

కరీంనగర్‌లో కలకలం.. 567 మంది ఆడిబిడ్డలు మాయం! అసలేం జరుగుతాంది?

కరీంనగర్‌లో కలకలం.. 567 మంది ఆడిబిడ్డలు మాయం! అసలేం జరుగుతాంది?

కరీంనగర్‌లో కలకలం.. 567 మంది ఆడిబిడ్డలు మాయం! అసలేం జరుగుతాంది?
December 13, 2025 10:09 PM 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కరీంనగర్ గడ్డమీద అసలేం జరుగుతాంది? రోజుకో వార్త వింటుంటేనే గుండె జల్ అంటుంది. తాజాగా పోలీస్ రికార్డుల లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అయితంది. జనవరి 2024 నుంచి మొన్నటి అక్టోబర్ 2025 దాకా.. అంటే ఏడాదిన్నర కాలంలోనే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 567 మంది మహిళలు, యువతులు మాయమయ్యిర్రు అని కేసులు నమోదైనయ్.

ఇవి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కేసులు మాత్రమే.. పరువు కోసమో, భయం తోనో బయటకి చెప్పుకోలేక.. పోలీసుల దాకా రాని కేసులు ఇంకెన్ని ఉన్నయో ఆ దేవుడికే ఎరుక. పోలీసులు ఇందులో కొన్ని కేసులను ఛేదించి ఆచూకీ పట్టుకున్నా.. ఇంకా చాలామంది ఎటు పోయిర్రు? ఏమైపోయిర్రు? అనేది మిస్టరీగానే మిగిలిపోతాంది.

అసలు ఈ మాయం వెనుక ఏం జరుగుతాంది? కనిపించకుండా పోయినోళ్లు రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటిపోతున్నరనే అనుమానాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నయ్. పోలీసులు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టకపోతే పరిస్థితి ఆగమైతది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News