Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:53 AM

కరీంనగర్‌లో కలకలం.. 567 మంది ఆడిబిడ్డలు మాయం! అసలేం జరుగుతాంది?

కరీంనగర్‌లో కలకలం.. 567 మంది ఆడిబిడ్డలు మాయం! అసలేం జరుగుతాంది?

కరీంనగర్‌లో కలకలం.. 567 మంది ఆడిబిడ్డలు మాయం! అసలేం జరుగుతాంది?
13-12-2025 622 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కరీంనగర్ గడ్డమీద అసలేం జరుగుతాంది? రోజుకో వార్త వింటుంటేనే గుండె జల్ అంటుంది. తాజాగా పోలీస్ రికార్డుల లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అయితంది. జనవరి 2024 నుంచి మొన్నటి అక్టోబర్ 2025 దాకా.. అంటే ఏడాదిన్నర కాలంలోనే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 567 మంది మహిళలు, యువతులు మాయమయ్యిర్రు అని కేసులు నమోదైనయ్.

ఇవి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కేసులు మాత్రమే.. పరువు కోసమో, భయం తోనో బయటకి చెప్పుకోలేక.. పోలీసుల దాకా రాని కేసులు ఇంకెన్ని ఉన్నయో ఆ దేవుడికే ఎరుక. పోలీసులు ఇందులో కొన్ని కేసులను ఛేదించి ఆచూకీ పట్టుకున్నా.. ఇంకా చాలామంది ఎటు పోయిర్రు? ఏమైపోయిర్రు? అనేది మిస్టరీగానే మిగిలిపోతాంది.

అసలు ఈ మాయం వెనుక ఏం జరుగుతాంది? కనిపించకుండా పోయినోళ్లు రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటిపోతున్నరనే అనుమానాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నయ్. పోలీసులు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టకపోతే పరిస్థితి ఆగమైతది.


Sthanikam

కరీంనగర్‌లో కలకలం.. 567 మంది ఆడిబిడ్డలు మాయం! అసలేం జరుగుతాంది?

Article Image

కరీంనగర్ గడ్డమీద అసలేం జరుగుతాంది? రోజుకో వార్త వింటుంటేనే గుండె జల్ అంటుంది. తాజాగా పోలీస్ రికార్డుల లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అయితంది. జనవరి 2024 నుంచి మొన్నటి అక్టోబర్ 2025 దాకా.. అంటే ఏడాదిన్నర కాలంలోనే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 567 మంది మహిళలు, యువతులు మాయమయ్యిర్రు అని కేసులు నమోదైనయ్.

ఇవి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కేసులు మాత్రమే.. పరువు కోసమో, భయం తోనో బయటకి చెప్పుకోలేక.. పోలీసుల దాకా రాని కేసులు ఇంకెన్ని ఉన్నయో ఆ దేవుడికే ఎరుక. పోలీసులు ఇందులో కొన్ని కేసులను ఛేదించి ఆచూకీ పట్టుకున్నా.. ఇంకా చాలామంది ఎటు పోయిర్రు? ఏమైపోయిర్రు? అనేది మిస్టరీగానే మిగిలిపోతాంది.

అసలు ఈ మాయం వెనుక ఏం జరుగుతాంది? కనిపించకుండా పోయినోళ్లు రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటిపోతున్నరనే అనుమానాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నయ్. పోలీసులు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టకపోతే పరిస్థితి ఆగమైతది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News