Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:42 PM

కొమ్మయిగుడెం అభివృద్ధిపై ఎమ్మెల్యేతో చర్చించిన గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి

కొమ్మయిగుడెం అభివృద్ధిపై ఎమ్మెల్యేతో చర్చించిన గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి

కొమ్మయిగుడెం అభివృద్ధిపై ఎమ్మెల్యేతో చర్చించిన గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి
January 02, 2026 12:52 PM 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన సంవత్సర శుభాకాంక్షలు… ఎమ్మెల్యే వీరేశంకు పూలబోకే అందజేసిన సర్పంచ్ మల్లారెడ్డి

రామన్నపేట స్థానిక ప్రతినిధి
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కొమ్మయిగుడెం గ్రామ సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, పూలబోకేను అందించి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కొమ్మయిగుడెం గ్రామ అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలు, మౌలిక వసతుల అవసరాలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై సర్పంచ్ వినిపించిన సూచనలను ఎమ్మెల్యే సానుకూలంగా స్వీకరిస్తూ, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ భేటీలో కాంగ్రెస్ నాయకులు ఎర్ర శేకర్ గౌడ్, మారేపల్లి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News