Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 12:17 AM

కన్సాన్‌పల్లి ఎంపీపీఎస్‌లో నూతన గ్రంథాలయ ప్రారంభం

కన్సాన్‌పల్లి ఎంపీపీఎస్‌లో నూతన గ్రంథాలయ ప్రారంభం

కన్సాన్‌పల్లి ఎంపీపీఎస్‌లో నూతన గ్రంథాలయ ప్రారంభం
January 07, 2026 08:58 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం

మండల విద్యాశాఖాధికారి కృష్ణ

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం పరిధిలో కన్సాన్‌పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంఈఓ కృష్ణ మాట్లాడుతూ, గ్రంథాలయం అనేది విద్యార్థులకు విజ్ఞాన భాండాగారమని పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ గారు, ఆర్‌టీఓ సంగారెడ్డి, ఏఎంవీఐ కంది శిరీష మేడం రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ యాజమాన్యం ప్రభు సార్ సేవలను అభినందించారు.అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మలా దేవి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సుభద్రా దేవి, పాఠశాల ఛైర్పర్సన్ విజయతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది సుష్మ, స్రవంతి, నాగన్న, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News