Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:08 AM

కన్సాన్‌పల్లి ఎంపీపీఎస్‌లో నూతన గ్రంథాలయ ప్రారంభం

కన్సాన్‌పల్లి ఎంపీపీఎస్‌లో నూతన గ్రంథాలయ ప్రారంభం

కన్సాన్‌పల్లి ఎంపీపీఎస్‌లో నూతన గ్రంథాలయ ప్రారంభం
07-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం

మండల విద్యాశాఖాధికారి కృష్ణ

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం పరిధిలో కన్సాన్‌పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంఈఓ కృష్ణ మాట్లాడుతూ, గ్రంథాలయం అనేది విద్యార్థులకు విజ్ఞాన భాండాగారమని పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ గారు, ఆర్‌టీఓ సంగారెడ్డి, ఏఎంవీఐ కంది శిరీష మేడం రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ యాజమాన్యం ప్రభు సార్ సేవలను అభినందించారు.అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మలా దేవి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సుభద్రా దేవి, పాఠశాల ఛైర్పర్సన్ విజయతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది సుష్మ, స్రవంతి, నాగన్న, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

కన్సాన్‌పల్లి ఎంపీపీఎస్‌లో నూతన గ్రంథాలయ ప్రారంభం

Article Image

రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం

మండల విద్యాశాఖాధికారి కృష్ణ

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం పరిధిలో కన్సాన్‌పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంఈఓ కృష్ణ మాట్లాడుతూ, గ్రంథాలయం అనేది విద్యార్థులకు విజ్ఞాన భాండాగారమని పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ గారు, ఆర్‌టీఓ సంగారెడ్డి, ఏఎంవీఐ కంది శిరీష మేడం రూమ్ టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ యాజమాన్యం ప్రభు సార్ సేవలను అభినందించారు.అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మలా దేవి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సుభద్రా దేవి, పాఠశాల ఛైర్పర్సన్ విజయతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది సుష్మ, స్రవంతి, నాగన్న, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News