Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:13 PM

కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన కార్పొరేటర్ ప్రేమ్ కుమార్

కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన కార్పొరేటర్ ప్రేమ్ కుమార్

కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన కార్పొరేటర్ ప్రేమ్ కుమార్
February 05, 2026 08:29 PM 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని తిరుమల్ నగర్ సుమారు 35 లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా కాలనీవాసులు మొదటి అంతస్తు కమ్యూనిటీహాలు ఏర్పాటు చేయాలని కోరారు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే ప్రపోజల్ సిద్ధం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తిరుమల్ నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు నర్సింగ్ రావు, ఉమా రెడ్డి, అంజయ్య,ముత్యాలు, బాబు రావు,పండరి,మనోహర్, ముక్తార్,పద్మ,షేక్ ఆరిఫ్, మాధవన్,కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబు, సత్యనారాయణ, సంపత్ రావు, కిషోర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News